తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన మహిళ

21576చూసినవారు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన మహిళ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ దారుణంగా చంపింది. ఇల్లందు మండలం వజ్జావారిగూడెంలో మద్యం మత్తులో ఉన్న శ్రీను (48)ను సునీత అనే మహిళ ఉరేసి చంపింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్