ఓటుకు ఆధార్‌ తప్పనిసరి కాదు: ఈసీ

73చూసినవారు
ఓటుకు ఆధార్‌ తప్పనిసరి కాదు: ఈసీ
రానున్న ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, అయితే అది లేకుండానే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఆధార్ కార్డు లేని వారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి స్పష్టం చేసింది. ఓటరు కార్డు లేదా మరేదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు వేయవచ్చని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్