ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాని ఇవాళ జబల్పూర్లో రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.