ఘోరం: మహిళపై కర్రలతో దాడి (వీడియో)

78599చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలోని జైతాపూర్ గ్రామంలో హింసాత్మక ఘర్షణ జరిగింది. ఓ మహిళపై ఆరుగురు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళ తలకు తీవ్ర గాయమైంది. ఆ మహిళను ఎందుకు కొట్టారో స్పష్టత లేదు. ప్రస్తుతం, ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్