జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు: మోడీ

83చూసినవారు
జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు: మోడీ
జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు ముమ్మరం చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. 2014కు ముందు దేశంలో రోజు స్కాములు జరిగేవని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌లన్నీ ఆగిపోయాయని తెలిపారు. జార్ఖండ్‌లోని దుమ్కాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీని తొలగిస్తే మళ్లీ స్కామ్ లు చేసే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్