దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్ (వీడియో)

63చూసినవారు
మూసీ బాధితుల పాలిట కాలయముడిలా సీఎం రేవంత్‌ రెడ్డి తయారయ్యారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడుతూ.. '1956 నుంచి 2016 వరకు సరిగ్గా 60 సంవత్సరాలు. ఒక్కరంటే కాంగ్రెస్‌, వేరే ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీలు డ్రా చేసే ప్రయత్నం లేదు. ఎలా పడితే అలా పట్టాలు ఇచ్చిపడేశారు. మీకు దమ్ముంటే మొదట పర్మిషన్‌ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్