హాస్పిటల్ పాలైన నటి ఐశ్వర్య లక్ష్మీ

78చూసినవారు
హాస్పిటల్ పాలైన నటి ఐశ్వర్య లక్ష్మీ
కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. అందులో సెలైన్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉంది. అలాగే కొన్ని బోరున ఏడుస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఐశ్వర్యకు ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఆమె సాయి ధరమ్ తేజ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్