తనిఖీ ల్లో 2 లక్షలు స్వాధీనం

572చూసినవారు
తనిఖీ ల్లో 2 లక్షలు స్వాధీనం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బేల మండలం శంకర్ గూడ అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద బుధవారం ఎస్ఐ రాధిక ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న కారులో 2 లక్షలు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదులు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్