సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్
తుగడతో ప్రజల్ని దోచుకుంటున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల సొమ్మును కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ట్ర
ేడింగ్ పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిని మోసం చేశారు కేటుగాళ్లు. వారు ఆమెతో పరిచయం పెంచుకొని ఓ యాప్ను ఆమె ఫోన్లో ఇన్స్టాల్ చేయించార
ు. అందులో ఆమె సుమారు 29.10 లక్షల నగదును డిపాజిట్ చేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.