ఉమ్మడి జిల్లాలో భానుడి ఉగ్రరూపం

1906చూసినవారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో గురువారం నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో రాష్ట్రంలోనే అత్యధిక 45. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్ జిల్లా బుట్టాపూర్ 44. 9 డిగ్రీలు, కొమురం భీం జిల్లా జాంబుగాలో 44. 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీ 43. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్