ఆదిలాబాద్ లోక సభ ఎన్నికల బరిలో డీఎస్పీ పోటీ

579చూసినవారు
ఆదిలాబాద్ లోక సభ ఎన్నికల బరిలో డీఎస్పీ పోటీ
లోక్ సభ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ ఉంటుందని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గణేష్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బజార్హత్నూర్ మండలం గులాబీ తండాకు చెందిన పవర్ కృష్ణ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. ఆయనను పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ అభ్యర్థి పవర్ కృష్ణ పోటీలో ఉంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్