రుణమాఫీ సమస్యలపై గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు

61చూసినవారు
రుణమాఫీ సమస్యలపై గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో మండలాల వారీగా గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18, 739 మంది రైతులకు తొలి విడతగా ఈనెల 18న లక్ష రూపాయల రుణమాఫీ కానున్న రైతులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మండలాల భారీగా గ్రీవెన్స్ కమిటీని సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్