రేపు నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మహా అన్నదానం

66చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుని ఈ నెల 17న మంగళవారం కిరాణా మర్చేంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సోమవారం తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా వ్యాపార సంస్థలు, హోటళ్లు మూసి ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల, పట్టణ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్టం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్