ఐ. ఎఫ్. టి. యూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

83చూసినవారు
ఐ. ఎఫ్. టి. యూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఐ. ఎఫ్. టి. యూ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘంనంగా జరుపుకున్నారు. సిపిఐ (ఎం. ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ కార్యాలయంలో బుధవారం సంఘం ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నితిన్, రాజు, సాయి కుమార్, సురేష్, రేణుక, మారుతి, బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్