బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఇఫ్తార్ దావత్

1535చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజి మంత్రి జోగు రామన్న ఆద్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ దావత్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, ప్రముఖులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖర్జూరాలు తిని ఉపవాస దీక్షలను విరమించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్