జ్యోతిబా పూలే దంపతులకు మాదిగ జేఏసీ నేతల నివాళి

77చూసినవారు
జ్యోతిబా పూలే దంపతులకు మాదిగ జేఏసీ నేతల నివాళి
విద్య ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలని మాదిగ జేఏసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, ఉమ్మడి జిల్లా చైర్మన్ మోతే బారికరావు లు అన్నారు. ఆదిలాబాద్ లోని మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి గురువారం మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి ప్రసన్నకుమార్, మల్లేష్, రాందేవ్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్