వైసీపీ మద్యం కుంభకోణం లక్ష కోట్లు పైనే: బోండా ఉమా

80చూసినవారు
వైసీపీ మద్యం కుంభకోణం లక్ష కోట్లు పైనే: బోండా ఉమా
ఏపీలో సంవత్సరానికి 25 వేల కోట్లు చొప్పున సుమారు లక్ష కోట్ల రూపాయలు పైనే జగన్ మోహన్ రెడ్డి సొంత ఖజానాలోకి వెళ్ళిందని ఆరోపించారు. ఐదేళ్ళలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 40 వేల కోట్లు లోన్స్ తీసుకున్నారు. ఆదాయాన్ని 30 వేల కోట్లుగా చూపించి మిగిలిన 25 కోట్లు దోచుకున్నారని, ఇదంతా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలో జరుగుతోందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపి మూలవిరాట్ ని జైలుకి పంపిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్