ఈ నెల 24న మహారాష్ట్ర సీఎం రాక

556చూసినవారు
ఈ నెల 24న మహారాష్ట్ర సీఎం రాక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ఛార్జి పాయల్ శంకర్ తెలిపారు. బీజేపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. అదే రోజున పట్టణంలో జరిగేఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పాల్గొంటారని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్