ఏపీలో తొలి రోజే భారీగా నామినేషన్లు

74చూసినవారు
ఏపీలో తొలి రోజే భారీగా నామినేషన్లు
ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్ సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్