ప్రశాంతంగా ముగిసిన పిఆర్టియు ఎన్నికలు

59చూసినవారు
ప్రొగ్రెసివ్ రిక‌గ్న‌జ్డ్ టీచ‌ర్స్ యూనియ‌న్ (పీఆర్‌టీయూ) ఎన్నిక‌లు ఆదివారం ప్రశాంత వాతావ‌ర‌ణంలో ముగిశాయి. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తో పాటు ప‌ద‌వుల కోసం ఉపాధ్యాయ అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. ఎన్నిక‌ల అధికారులుగా న‌రేంద‌ర్‌బాబు, ర‌మ‌ణ‌బాబు వ్య‌వ‌హ‌రించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 99 మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్