బాలిక ప్రాణం తీసిన మూఢనమ్మకం

12787చూసినవారు
బాలిక ప్రాణం తీసిన మూఢనమ్మకం
వేమనపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చిన్నారి( 4) బుధవారం ఇంటి పక్కన మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లగా పాముకాటు వేయడంతో భూతవైద్యుని దగ్గరకు తీసుకువెళ్లే లోపు ప్రాణాలు పోగొట్టుకున్నది. పాము కాటు వేయడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోపు ఇరుగుపొరుగు మాటలు విని దహెగాం మండలం కొంచెవెల్లిలోని భూత వైద్యుడు వద్దకు వెళ్లే లోపే చిన్నారి మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్