కాంగ్రెస్ పార్టీలో మరోసారి బగ్గుమన్న అసమ్మతి రాగం

83చూసినవారు
జిల్లాలో కాంగ్రెస్ లో అసమ్మతి భగ్గుమంది. ఎంపీ ఎన్నికల్లో భాగంగా బోథ్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఇచ్చోడ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నేతలకు‌కనీస గౌరవం ఇవ్వడం లేదని ఇచ్చోడ మండల కన్వీనర్ వర్గానికి, వైస్ ఎంపిపి‌వర్గానికి మద్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్