కౌలు రైతు ఆత్మహత్య

17199చూసినవారు
కౌలు రైతు ఆత్మహత్య
కౌలు రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీంపూర్ మండలంలో చోటుచేసుకుంది. పిప్పల్ కోటికి చెందిన కౌలు రైతు ఎడిపెల్లి రమేష్(50) 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. కుటుంబీకులు చేనులో పత్తి ఏరడానికి వెళ్లారు. బుధవారం సాయంత్రం పత్తిని, ఎడ్ల బండిలో ఇంటికి తీసుకెళ్లడానికి రాకపోవడంతో పక్కింటికి ఫోన్ చేశారు. వారు ఇంట్లో చూసేసరికి రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్