మాజీ ఆర్మీ జవాన్ కు సన్మానం

1059చూసినవారు
మాజీ ఆర్మీ జవాన్ కు సన్మానం
ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి నారాయణ్ గత 24 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్ గా పనిచేసి ఇటీవల పదవి విరమణ పొందారు. ఈ విషయమై మండలంలోని విట్టల రుక్మిణి దేవాలయంలో సంత్ సదన్ నారాయణ మహారాజ్ ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు. మహారాజ్ మాట్లాడుతూ, భారత దేశ రక్షణ కోసం తన కుటుంబాన్ని వదిలి దేశం కోసం సేవ చేసిన సేవలు అభినందనీయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్