అట్టముక్కలతో అయోధ్య రామాలయం

11205చూసినవారు
అట్టముక్కలతో అయోధ్య రామాలయం
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలువురు పలు రకాలుగా భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన ఆరె శృతి అట్టముక్కలతో అయోధ్య రామాలయం నమూనా తయారు చేశారు. డిగ్రీ చదివిన శృతి అట్టముక్కలను సేకరించి వాటితో రామ మందిరం తయారు చేసి శ్రీరాముని పట్ల తన భక్తిని చాటుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్