అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

559చూసినవారు
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. 8 వేల మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్లు అయోధ్య ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్