మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలి

75చూసినవారు
మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలి
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల ప్రారంభమైన సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలుపుదల చేస్తే అన్ని వర్గాల వారికి సౌకర్యంగా ఉంటుందన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్