చోరీకి గురైన సెల్ ఫోన్ బాధితుడికి అప్పగించిన పోలీసులు

75చూసినవారు
చోరీకి గురైన సెల్ ఫోన్ బాధితుడికి అప్పగించిన పోలీసులు
నస్పూర్ పట్టణంలోని శ్యాంనగర్ కు చెందిన గుగులోత్ నరేష్ అనే ఆటో కార్మికుడికి సంబంధించిన సెల్ ఫోన్ ను గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బాధితుడికి పోలీస్ స్టేషన్ లో ఎస్సై నెల్కి సుగుణాకర్ సెల్ ఫోన్ ను తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడితో పాటు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్