వాణిశ్రీ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

81చూసినవారు
వాణిశ్రీ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం
ముథోల్ లో కవి, రచయిత జాదవ్ పుండలిక్ రావు రూపొందించిన మధురవాణిలో రెడ్ల బాలాజీ శతక కవితలు రాసినందుకు ఆయనకు వాణిశ్రీ పురస్కారం ప్రకటించారు. ఆ సందర్భంగా తపాలా ఉద్యోగులు ఎస్పీఎం గంగయ్య బాలాజీని శనివారం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ, బాలాజీ రాసిన మధురవాణితో పాటు చిత్ర మధురవాణి, బాపూజీ మహారాజ్ చరిత్ర, గీతశక్తి, వసుధవాణిలో శతక కవితలు రాసి పలువురి కవుల మెప్పు పొందారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్