రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

12922చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం కుబీర్ మండల కేంద్రానికి చెందిన బొప్ప రవి సోమవారం రాత్రి కుంటాల నుండి భైంసాకు వెళుతున్న క్రమంలో అందాకూరు గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టు కింద పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్