ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం

27266చూసినవారు
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన అరుదైన ఘటన మంగళవారం నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని విట్టోలి తాండాకు చెందిన రాథోడ్ జ్యోతిబాయి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనించింది. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్