మండల పిఆర్టియు టీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

64చూసినవారు
మండల పిఆర్టియు టీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
బైంసా మండల పిఆర్టియు టీఎస్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యతిథులుగా జిల్లా అధ్యక్షులు టి నరేంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ. వీ. రమణారావు పాల్గొన్నారు. మండల అధ్యక్షులుగా గంగాధర్, మహిళ ఉపాధ్యక్షురాలు అపర్ణ, ప్రధాన కార్యదర్శి నంగోల్లకృష్ణ, అసోసియేట్ అధ్యక్షులు దస్తగిరి, ఉపాధ్యక్షులు బాబురావు, కార్యదర్శి ముత్తన్న, మహిళ కార్యదర్శి జిఎస్ శైలజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్