పూర్తిగా నిండిన గడ్డెన్న వాగు ప్రాజెక్టు

83చూసినవారు
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిండు కుండల మారింది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 ఉంది. వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి ఉంచినట్లు అధికారులు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్