నిర్మల్ లో గర్భిణి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

58చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లో గల ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో గర్భిణి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందిందని బాధ్యత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని షేక్ సాహెబ్ పేటకు చెందిన ఓ గర్భిణి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్