నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగతనం

78చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగతనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్ పెట్ లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చౌదారపు భూమయ్య ఇంటికి తాళం వేసి ఉరేళ్లారు. తాళం పగలగొట్టి ఇంట్లో దొంగలు చొరబడి 4 తులాల బంగారం, రూ. 90, 000 నగదు దొంగలించినట్లు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్