ఆ ఎంపీ సీటు గెలిచి.. మోడీకి గిఫ్ట్ ఇస్తా: డీకే అరుణ

557చూసినవారు
ఆ ఎంపీ సీటు గెలిచి.. మోడీకి గిఫ్ట్ ఇస్తా: డీకే అరుణ
మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ మూడోసారి భారత ప్రధాని కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తోందని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలిచి.. ప్రధాని మోడీకి బహుమతిగా ఇస్తామని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్