ఎయిరిండియా ఫ్లైట్ లేట్.. రూ.2.08 లక్షలు ఫైన్

65చూసినవారు
ఎయిరిండియా ఫ్లైట్ లేట్.. రూ.2.08 లక్షలు ఫైన్
విమానాన్ని ఆలస్యంగా నడిపినందుకు ‘ఎయిరిండియా'కి రూ.2.08 లక్షల జరిమానా పడింది. బెంగళూరుకు చెందిన జితేందర్ కుమార్ అనే వ్యక్తి గతేడాది సెప్టెంబర్ 25న స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో ముంబైకి బయల్దేరారు. అయితే, విమానం ఆలస్యంగా వెళ్లడంతో స్విట్జర్లాండ్ ఫ్లైట్ మిస్ అయ్యారు. ఆయన కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా.. 8 నెలల తర్వాత ఎయిరిండియాకు ఫైన్ విధిస్తూ తీర్పు వెలువడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్