అజిత్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ!

83చూసినవారు
అజిత్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు తీయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఒక సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తారని, 2025లో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరో సినిమా కేజీఎఫ్‌కి కనెక్ట్ చేస్తారని, ఇందులో అజిత్ లీడ్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని టాక్. ఇక ఈ చిత్రాలను హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్