దేశ ప్రజలంతా మావైపే ఉన్నారు: మోదీ

62చూసినవారు
దేశ ప్రజలంతా మావైపే ఉన్నారు: మోదీ
వికసిత్‌ భారత్‌ దిశగా రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ‘‘దేశ ప్రజలంతా మా వైపే ఉన్నారు. పదేళ్ల మా పాలన చూసి ప్రజలు మరోసారి మంచి తీర్పు ఇచ్చారు. అబద్ధాలతో ప్రజలని మభ్యపెట్టాలని చూసే వారిని ప్రజలు ఓడించారు. మరో వైపు మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డురావడంతో స్పీకర్‌ ఓం బిర్లా ప్రతిపక్ష నేతను హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్