స్పష్టమైన ఆధిక్యంలో కూటమి

85చూసినవారు
స్పష్టమైన ఆధిక్యంలో కూటమి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంలోకి చేరుకుంది. ప్రస్తుతం టీడీపీ 107, జనసేన 17, బీజేపీ 5, వైసీపీ 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఏపీలో వైసీపీ మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్