అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభం (VIDEO)

79చూసినవారు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఇది జరగనుంది. సదస్సులో తొమ్మిది ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలుంటాయి. డ్రోన్ల రంగంలో రాష్ట్రానికి దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్