డ్రోన్‌ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌: CM చంద్రబాబు

63చూసినవారు
డ్రోన్‌ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌: CM చంద్రబాబు
తాను 1995లో తొలిసారిగా సీఎం అయ్యాక ఐటీ రంగంపై దృష్టి సారించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌-2024ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ‘హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృష్టి చేశాను. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్‌ సిటీని నిర్మించాం. ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు. డ్రోన్‌ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌ కానుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్