రూ.50 కోసం రెండో అంతస్తు నుంచి అమ్మమ్మను తోసేశాడు

60చూసినవారు
రూ.50 కోసం రెండో అంతస్తు నుంచి అమ్మమ్మను తోసేశాడు
TG: హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.50 అడిగితే ఇవ్వలేదని అమ్మమ్మ సుశీల (72)ను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి మనువడు నితిన్ (32) తోసేశాడు. దీంతో ఆమె కాళ్లు, చేతులు, తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. అయితే నిందితుడు మానసిక రోగిగా గుర్తించారు. ఈ ఘటనపై గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్