ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వినూత్న ఆలోచన

582చూసినవారు
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వినూత్న ఆలోచన
కొంతమంది ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి పని చేస్తారు. ఉద్యోగ విరమణ అనంతరం విధుల గుర్తులను నెమరువేసుకుంటూ కాలం గడుపుతారు. పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన రేషమ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంటి పై కప్పుపై ఏకంగా రూ.2.5 లక్షలు పెట్టి బస్సును ఏర్పాటు చేయించాడు. అందులో కుర్చీలు, TV కూడా ఏర్పాటు చేయించి తన జ్ఞాపికలను అందులో ఉంచాడు.

సంబంధిత పోస్ట్