సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ

70చూసినవారు
సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాలాపన రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రచయిత, నేపథ్య గాయకుడు అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్