'బాహుబలి' సినిమా మూడో భాగం గురించి దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి అదిరిపోయే అప్డేట్ అందించారు. 'మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది' అని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ముందు రెండు భాగాల్లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారు.