మరో 'బాహుబలి' వచ్చేస్తోంది.. క్రేజ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

73చూసినవారు
మరో 'బాహుబలి' వచ్చేస్తోంది.. క్రేజ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
'బాహుబ‌లి' సినిమా మూడో భాగం గురించి ద‌ర్శ‌క‌దీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అదిరిపోయే అప్‌డేట్ అందించారు. 'మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రాబోతోంది' అని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ముందు రెండు భాగాల్లో ప్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నాలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్