శాంసంగ్ నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్

68చూసినవారు
శాంసంగ్ నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ను రూ.19,999కు అందించనుంది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB+128GB, 8GB+128GB, 12GB+256GB వేరియంట్లను బట్టి ధరలో మార్పు ఉంటుంది. నేటినుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో లభిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్