తెలంగాణలో మరో సంక్షేమ పథకం

182476చూసినవారు
తెలంగాణలో మరో సంక్షేమ పథకం
తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకం తీసుకొచ్చింది. ఎరుకల వర్గ సాధికారత కోసం రూ. 60 కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు ట్రైకార్ ఛైర్మన్ రాంచందర్ నాయక్ వెల్లడించారు. ఈ నిధులకు ప్రాథమిక పందుల పెంపకదారుల సంఘాలకు అందజేయనున్నారు. పందులను పెంచేవారికి శాస్త్రీయ పద్ధతుల్లో పందుల పెంపకం కోసం సామాజిక స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక సాయం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్