తెలంగాణ సచివాలయంలో ఏపీ ఉద్యోగులు!

8058చూసినవారు
తెలంగాణ సచివాలయంలో ఏపీ ఉద్యోగులు!
తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా ఏపీ ఉద్యోగులు రాబోతున్నారట. ఆ దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. ఏపీ ఉద్యోగులను తేబోతున్న రేవంత్ సర్కార్.. తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా తీసుకురాబోతుందట. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేరు వేరు కారణాలతో తెలంగాణకు వస్తున్నారు మరో 1,800 ఉద్యోగులు. దీంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది మారబోతున్నారట.

సంబంధిత పోస్ట్