ఏపీలో కొత్తగా ఏర్పడే మంత్రివర్గంలో
టీడీపీ నుంచి దేవినేని ఉమా, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎన్. అమర్నాథ్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, పుట్టా సుధాకర్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, సోమిరెడ్డి, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవి, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఫరూఖ్, కోనేటి ఆదిమూలం ఉండే అవకాశం ఉంది.